అనంతపురం

ఊజి మాత్రలు మింగిన మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, మే 8: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి(42) శనివారం మధ్యాహ్నం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో మనస్తాపానికి గురై ఊజి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే బత్తలపల్లి ఆర్‌డిటి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది.