అనంతపురం

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బత్తలపల్లి, మే 17: మండలంలోని డి.చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో గల పత్యాపురం గ్రామంలో మంగళవారం గొర్రెల కాపరి కృష్ణానాయక్(55) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తమకు చెందిన గొర్రెలను మేపుకోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళగా గత రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.