అనంతపురం
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 May 2016
తాడిపత్రి, మే 22: మండల పరిధిలోని యర్రగుంటపల్లి గ్రామం సమీపంలో ఆదివారం మారుతి వ్యాన్ బోల్తా పడిన స ంఘటనలో ఒకరు మృతి చెం దగా, 8మందికి తీవ్ర గాయాలైనాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక శిమొగ్గ నుంచి మారుతి వ్యాన్ లో కర్నూలు జిల్లా అహోబిలం నరసింహస్వామిని దర్శి ంచుకుని తిరిగి వెళ్తుండగా, యర్రగుంటపల్లి గ్రామం సమీపంలో మారుతి వ్యాన్ టైర్ పంక్చరై వ్యాన్ బోల్తాపడింది. వ్యాన్లో ప్రయాణిస్తున్న రాఘవేంద్రరావు (45), సరోజ, ప్రజ్వల్కు తీవ్ర గాయాలవ్వగా, మరో 6మందికి స్వల్ప గాయాలు కావడంతో అనంతపురానికి తరలిస్తుండగా రాఘవేంద్రరావు మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. రూరల్ ఎస్సై నారాయణరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.