రాష్ట్రీయం

గవర్నర్‌ తీరు బాగోలేదు: మంత్రి ఆనందబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ తీరు బాగోలేదని అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కేంద్రంగా కుట్ర జరుగుతోందని, అందులో గవర్నర్‌ నరసింహన్‌ పాత్రధారని ఆనందబాబు ఆరోపించారు.