ఆంధ్రప్రదేశ్
నేడు రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 May 2018
విజయవాడ, మే 17: కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ వైఖరికి నిరసనగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తెలుగు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమించాలంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ మొండి వైఖరిపై రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిరసనలు వ్యక్తం చేయాలని గురువారం ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చారు.