ఆంధ్రప్రదేశ్‌

మాల్యాల మృతిపై బాబు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: మాజీ మంత్రి మాల్యాల రాజయ్య ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన ప్రజా సేవకు అంకితమయ్యారని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం ఆవేదన కల్గించిందని తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని నివాళులు అర్పించారు.