ఆంధ్రప్రదేశ్‌

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 22: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలనూ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జవహర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మూడవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.