ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్ర రెండో విడత రుసుం చెల్లింపునకు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: హజ్ యాత్ర కోసం రెండో విడతగా చెల్లించాల్సిన లక్షా 20 వేల రూపాయల చెల్లింపునకు ఈ నెల 20వ తేదీ వరకు వున్న గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగించినట్లు ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్‌ఎండీ తాజుద్దీన్ ఆరీఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తం సొమ్ము చెల్లించినట్లుగా బ్యాంక్ ఒరిజనల్ చలానాను ఏప్రిల్ 5వ తేదీలోపు విజయవాడలోని రాష్ట్ర హజ్ కమిటీ వద్ద జమ చేయాల్సి ఉందన్నారు.