ఆంధ్రప్రదేశ్‌

24నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈనెల 24 నుంచి జూన్ 11 వరకూ సెలవులు ప్రకటించింది. చివరి పని దినం ఈ నెల 23 కాగా, పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు సహా ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇది వరిస్తుందని తెలిపింది. సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.