ఆంధ్రప్రదేశ్‌

పరమత సహనమే ఈస్టర్ సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21: ఈస్టర్ పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన ఏసుక్రీస్తు మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని చాటిచెప్పారని, సమాజానికి శాంతి, సమాధానం ఇచ్చారని ఉద్ఘాటించారు. జీసస్ బోధనలు అనుసరణీయమన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో మత సామరస్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేశామని చెపుతూ క్రైస్తవులకు వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తుచేశారు. శాంతి, భద్రత, సోదరభావం, పరమత సహనమే క్రీస్తుమార్గమనేది ఈస్టర్ సందేశమని ముఖ్యమంత్రి వివరించారు.