ఆంధ్రప్రదేశ్
సీఎస్తో డీఆర్ఎం భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 April 2019
అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో బుధవారం విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ పి శ్రీనివాస్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఇటేవలే డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ సీఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్ట్లను సీఎస్కు వివరించారు. సమావేశంలో ఏడీఆర్ఎం రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...సీఎస్ సుబ్రహ్మణ్యంను కలసిన డీఆర్ఎం శ్రీనివాస్