ఆంధ్రప్రదేశ్‌

ఓట్ల రూపంలో అభిమానం చాటుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: ఓట్ల రూపంలో ముస్లింలు తమ అభిమానాన్ని చాటుకున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఏపీ ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆ సమితి అధ్యక్షుడు షుబ్లీ సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ముందస్తు అభినందనలు తెలిపారు. మైనారిటీ హక్కులను కాలరాస్తున్న ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రికి ముస్లింలంతా అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
చిత్రం..ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్న ముస్లిం నాయకులు