ఆంధ్రప్రదేశ్‌

రెంటచింతలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, మే 24: గుంటూరు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్యాన్ ఉన్నా, వాడలేని పరిస్ధితి ఏర్పడింది. వృద్ధులు ఎండ వేడిమికి అల్లాడారు.