ఆంధ్రప్రదేశ్‌

త్వరలో సీఎం ప్రజాదర్బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. త్వరలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. జూలై మొదటి వారం నుంచి ప్రతి రోజూ ఉదయం 30 నిమిషాల సేపు ప్రజలను కలుసుకుంటారు. ఇందుకు అవసరమై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.