ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి ఐదున్నర కిలోల బంగారు అభయహస్తం, కటిహస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 14: తమిళనాడుకు చెందిన తంబిదొరై అనే భక్తుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఐదున్నర కిలోల బరువు కలిగిన బంగారు కటికహస్తం, అభయహస్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు శుక్రవారం తిరుమలకు తీసుకువచ్చారు. శనివారం ఉదయం ఈ ఆభరణాలను ఆయన టీటీడీ అధికారులకు అందించనున్నారు. వీటి విలువ రెండున్నర కోట్ల రూపాయల ఉంటుందని అంచనా, గతంలో తంబిదొరై సూర్యకఠారి అనే అభరణాన్ని కూడా బహూకరించారు.