ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై ఏపీ అసెంబ్లీలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పోలవరంపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పోలవరంనకు చేసిందేమి లేదని, చంద్రబాబు ఫొటోలు, శంకుస్థాపనలు, భజన చేయించుకోవటం తప్ప చేసిందేమి లేదని అన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి కింద తరలించాల్సిందని, నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ చెప్పారని మంత్రి అనిల్‌ కుమార్‌ అసెంబ్లీలో తెలిపారు.