ఆంధ్రప్రదేశ్‌

జగన్నాథ్ మిశ్రా మృతికి గవర్నర్, సీఎం సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: బీహాల్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మూడుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా నిస్వార్థంగా సేవలు అందించారని గవర్నర్ తెలిపారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.