ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌తో ఎస్‌బీఐ ఎండీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అర్జిత్ బసు సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ఆయనకు వివరించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందించాలని, లబ్దిదారులకు అందించే రుణాలు, రైతాంగ రుణాలపై సకాలంలో స్పందించాలని కోరారు. బ్యాంక్‌ల విలీనంపై కూడా భేటీలో చర్చించినట్లు సమాచారం.
*చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన ఎస్‌బీఐ ఎండీ అర్జిత్‌బసు