ఆంధ్రప్రదేశ్
అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
గుంటూరు : కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శాసనసభాపతిగా, ఆరుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పలు పదవులను నిర్వహించిన కోడెలకు గౌరవ సూచికంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నరసరావుపేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట ప్రాంతంలో 144 సెక్షన్ను అమలులో ఉంచారు.