ఆంధ్రప్రదేశ్‌

వైకాపా అధికార ప్రతినిధులుగా 30 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా 30 మందిని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. పార్టీ అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, తెల్లం బాలరాజు, రాజన్నదొర, విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, అదీప్‌రాజ్, మహ్మద్ ఇక్బాల్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, కిలారు రోశయ్య, జక్కంపూడి రాజా, అబ్బయ్య చౌదరి, మల్లాది విష్ణు, కాకాని గోవర్ధనరెడ్డి, జీ శ్రీకాంత్ రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ్‌రెడ్డి, పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాను రాజశేఖర్, అంకంరెడ్డి నారాయణమూర్తి, నాగార్జున యాదవ్, రాజీవ్‌గాంధీ, కే రవిచంద్రారెడ్డి, ఈదా రాజశేఖర్ రెడ్డి, పీ శివశంకర్‌రెడ్డి నియమితులయ్యారు.