ఆంధ్రప్రదేశ్‌

నేడు ఢిల్లీకి సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమ వారం ఢిల్లీ వెళుతున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉ. 8గంటలకు జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరై 10గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ చర్చించనున్నారు.