ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్తో సీమ ప్రజాప్రతినిధుల భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 January 2020
అమరావతి, జనవరి 21: రాజధాని వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయం పట్ల రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధితో రాష్ట్రం సమగ్ర పురోగతి సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
'చిత్రం... సీఎం జగన్ను అభినందిస్తున్న రాయలసీమ ప్రజాప్రతినిధులు