ఆంధ్రప్రదేశ్‌

జగన్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే: ఎంపీ కేశినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: ఏపీకి మూడు రాజధానులు అనే అంశంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి తప్పే అని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పేర్కొన్నారు. సీఎం జగన్ అండ్ గ్యాంగ్ తీసుకున్న నిర్ణయాలపై అందరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మంగళవారం ట్విట్టర్‌లో నాని పేర్కొన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంపై ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే అభిప్రాయం వచ్చిందన్నారు. ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో 67 శాతం మంది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు.