ఆంధ్రప్రదేశ్
పలు సంస్థల విరాళాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 April 2020
విజయవాడ, ఏప్రిల్ 13: కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు సంస్థలు సోమవారం విరాళాలను అందజేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 5కోట్ల రూపాయలు, కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్లు అందజేసింది.