ఆంధ్రప్రదేశ్
ఏపి తాత్కాలిక సచివాలయానికి బిడ్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 February 2016
విజయవాడ: గుంటూరు జిల్లా వెలగపూడి, మల్కాపురంలో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక సచివాలయానికి సంబంధించి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సిఆర్డిఎ) అధికారులు బుధవారం నాడు బిడ్లను తెరిచారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి, షాపూర్జి పల్లోంజి సంస్థ బిడ్లను దాఖలు చేశాయి. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు కఠిన నిబంధనలు విధించి టెండర్లను ఆహ్వానించారు.