ఆంధ్రప్రదేశ్‌

5 నుంచి నెల్లూరులో పుస్తక సంబరాలు మున్నాకు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 27: నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నవంబర్ 5 నుంచి నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, ఎమెస్కో ప్రచురణ సంస్థ అధిపతి విజయకుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి దాకా అనంతపురం, తిరుపతి నగరాల్లో ఈ సంబరాలు జరిపామని, నవంబర్ నెలలో నెల్లూరులో అనంతరం రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళంలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.