ఆంధ్రప్రదేశ్
త్వరలో 20 వేల పోస్టుల భర్తీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 November 2016
పెనుకొండ, నవంబర్ 3 : రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రవీంద్ర గురువారం ల పెనుకొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు, కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యాలయాల భవనాలకు అవసరమైన స్థలాల కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం బెల్టు షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.