ఆంధ్రప్రదేశ్‌

పాలేరు నదిలో చిక్కుకున్న నలుగురు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నలూరు, డిసెంబర్ 13: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని సంగమేశ్వరం సమీపంలో పాలేరు నదిలో చెన్నుపాడుకు సంబంధించిన నలుగురు రైతులు మంగళవారం చిక్కుకుపోయారు. చెన్నుపాడు గ్రామానికి చెందిన రైతులు పాలేరు నదిలో వ్యవసాయ బోర్లు ఉండగా, వాటికి ఇంజన్లు ద్వారా నీటిని సరఫరా చేస్తూ పైర్లను కాపాడుకుంటున్నారు. ఇంజన్లు విరిగి పోతాయనే ఆందోళనతో ఇంజన్లు తీసుకుని వద్దామన్న వెళ్లడంతో ఒక్కసారిగా పాలేరు నది ఉద్ధృతి ఎక్కువ అవడంతో పక్కనే ఉన్న రాయిను ఆధారం చేసుకుని దాని మీద నలుగురు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆంజనేయులు, శివారెడ్డి, రమణారెడ్డి, నరేంద్ర అనే రైతులు అక్కడే చిక్కుకున్నారు.