ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా జెడి శీలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 15: ఎపి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా జెడి శీలం నియమితులయ్యారు. ఈమేరకు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఈ కమిటీ కి చైర్మన్‌గా పనిచేస్తున్న మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జెడి శీలంను నియమించినట్టు, ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలోనే ఆయనకు పదవీ ఉద్వాసన జరిగినట్టు తెలుస్తోంది.