ఆంధ్రప్రదేశ్
గుర్గావ్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన నారాయణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 January 2017
న్యూఢిల్లీ, జనవరి 24: ఢిల్లీ దగ్గరలో ఉన్న గుర్గావ్లో పేదలకోసం కేంద్రం నిర్మిస్తున్న గృహాలను ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ మంగళవారం నాడు సందర్శించారు. గుర్గావ్లో టనె్నల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు,వాటికయ్యే ఖర్చు,నిర్మాణానికి పడుతున్న సమయం తదితర వివరాలను అక్కడి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఏపిలో పట్టణాల్లో పేదలకోసం లక్షా 20 వేల ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలనుకుంటోంది. అందుకోసం మంత్రి నారాయణ ముంబయి,అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే పర్యటించారు.