ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన విశాఖ ఉత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: మూడు రోజుల పాటు విశాఖలో కన్నుల పండువగా సాగిన విశాఖ ఉత్సవ్ ఆదివారంతో ముగిసింది. విశాఖ బీచ్‌లో ప్రధాన వేదిక వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వుడా పార్క్‌లో ఫ్లవర్ షో, బీచ్ రోడ్డులో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, పాండిచ్ఛేరి మంత్రి మల్లాడి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. చివరి రోజు కార్యక్రమానికి భారీగా జనం తరలి వచ్చారు.