ఆంధ్రప్రదేశ్‌

జోరుగా సచివాలయ ఉద్యోగుల సంఘ ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 7: ఎపి సచివాలయ సంఘం ఎన్నికల ప్రచారం జోరందుకుంది. హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు సంబంధించి పోలింగ్ బుధవారం జరుగనుంది. వెలగపూడి సచివాలయానికి సంబంధించి పోలింగ్ ఈ నెల 9న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో 158 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుండటంతో మంగళవారం సచివాలయంలో ఎన్నికల ప్రచారం ఎక్కువగా కనిపించింది. 9 పోస్టులకు 29 మంది బరిలో ఉన్నారు. అధ్యక్ష పదవికి మురళీకృష్ణ, వెంకటరామి రెడ్డి పోటీ పడుతున్నారు.