ఆంధ్రప్రదేశ్‌

‘జై విజ్ఞాన్’ మన నినాదం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: పిఎస్‌ఎల్వీ సి37 చారిత్రాత్మక ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్తవ్రేత్తల బృందానికి ఏపి సిఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పూర్తిస్థాయి భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో చరిత్ర సృష్టించడం ద్వారా జయకేతనం ఎగురవేసిందన్నారు. ఈసందర్భంలో మాజీ ప్రధాని వాజ్‌పేయ్ అన్నట్టు ‘జై విజ్ఞాన్’ అనే మాటను నినదించకుండా ఉండలేమని పేర్కొన్నారు.