ఆంధ్రప్రదేశ్‌

మావోయస్టుల దుశ్చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో మావోయస్టులు మరోసారి పేట్రేగిపోయారు.
ఏడుగుర్రాలపల్లి-పేగ గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున మావోయస్టులు పలుచోట్ల చెట్లు నరికి రహదారికి అడ్డంగా పడవేశారు. ఈ గ్రామాల మధ్య కిలోమీటరు పరిధిలో ఏడు చోట్ల చెట్లు నరికి
రహదారిపై పడవేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చత్తీస్‌గఢ్-ఆంధ్ర సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు ఇటువంటి చర్యలకు దిగడంతో ఆ ప్రాంతాల్లో అలజడి మొదలైంది.