ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాలో విద్యుత్ విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: ఎపిఎస్‌పిడిసిఎల్ విద్యుత్ విజిలెన్స్ విభాగానికి చెందిన 48 మంది అధికారులు 14 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. విజయవాడ, కంకిపాడు, నూజివీడు, రెడ్డిగూడెం, జి.కొండూరు సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 216 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా రూ.14.8 లక్షల జరిమానా విధించినట్టు విజిలెన్స్ ఎస్‌ఇ రవి తెలిపారు.