ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 8వ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసిపి అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డి భార్య నామినేషన్ ఉపసంహరించుకోవటం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆ ప్రకారంగా తెలుగుదేశం నుంచి నారా లోకేష్, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, బచ్చుల అర్జనుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, వైసిపి అభ్యర్థులు ఆళ్ల నాని, గంగుల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.