ఆంధ్రప్రదేశ్‌

పోతుల సునీతకు ఎమ్మెల్సీ పట్ల సిఎంకు చేనేత వర్గాల కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: బిసిలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో 13 జిల్లాలకు చెందిన చేనేత సంఘాల నాయకులు చంద్రబాబును కలిసి శుక్రవారం రాత్రి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పని చేసి చేనేత కుటుంబాల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి పాటుపడాలని సునీతకు సిఎం సూచించారు.