ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి స్వర్ణ పాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 9: తిరుమలేశునికి అమెరికాకు చెందిన ఎ.లక్ష్మి అనే భక్తురాలు బంగారు పాదాలను తయారుచేయించి విరాళంగా అందించారు. దాదాపు 2 కిలోలకు పైగా బరువున్న ఈ బంగారు పాదాలను శ్రీవారికి సమర్పించనున్నారు. దీని విలువ రూ.61 లక్షలు. ఈ పాదాలను స్వామివారికి దాత లక్ష్మి తరపున ఆమె తల్లిదండ్రులు తిరుమలలో ఆదివారం జె ఇ ఓ శ్రీనివాసరాజుకు శ్రీవారి ఆలయంలో అందించారు.