ఆంధ్రప్రదేశ్‌

అల్పపీడనంగా మారిన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 14: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్పారు. 48 గంటల తరువాత దీని ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంటుందని చెప్పారు. రాగల రెండు రోజుల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది పేర్కొన్నారు.