ఆంధ్రప్రదేశ్
ఇనె్వస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మరో ఐదుగురు మంత్రులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 April 2017
విజయవాడ, ఏప్రిల్ 20: ఎపి స్టేట్ ఇనె్వస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులోకి మరో ఐదుగురు మంత్రులు సభ్యులుగా చేరారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పితాని సత్యనారాయణ, అమరనాథ్ రెడ్డి, నారా లోకేష్లకు చోటు కల్పించారు. ఇప్పటికే సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఉన్నారు.