ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 April 2017
విశాఖపట్నం, ఏప్రిల్ 22: విదర్భ నుంచి తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి కొనసాగుతోందని శనివారం రాత్రి విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అయితే ఎండల తీవ్రత ఎక్కువుగానే ఉంటుందని, వేడిగాలులు ఉంటాయని ఈ కేంద్రం వివరించింది.