ఆంధ్రప్రదేశ్‌

లారీ బోల్తా.. ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, ఏప్రిల్ 23: బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామానికి చెందిన నార్ల కొండస్వామి, ఎస్‌కె.సైదాసాహెబ్, దినికొండ రాజుతో పాటు మండలంలోని కప్పలకుంటతండాకు చెందిన భూక్యా వెంకటరామదాసు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు వెళ్తున్న లారీని ఆపి ఎక్కారు. ఆకుపాముల గ్రామానికి చేరుకునే సమీపంలో లారీ డ్రైవర్ మరియదాసు నిద్రమత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి తలకిందులుగా పడిపోయింది. దీంతో నార్ల కొండస్వామి (35), ఎస్‌కె.సైదాసాహెబ్ (31) దినికొండ రాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు.