ఆంధ్రప్రదేశ్
ఏర్పేడు ఘటనపై పిఎంఓ ఆరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 April 2017
చిత్తూరు, ఏప్రిల్ 27: ఏర్పేడు ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా అనేక మంది గాయపడిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సమగ్ర నివేదికఅందజేయాలని కలెక్టర్ కార్యాలయానికి గురువారం సమాచారం అందింది. మరణించిన , గాయపడిన వారి వివరాలు అందివ్వాలని సూచించింది. ప్రధాన మంత్రి తరఫున మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేయనున్నారు.