ఆంధ్రప్రదేశ్‌

16న జిఎస్‌టిపై అసెంబ్లీ ప్రత్యేక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 13: శాసన సభ సమావేశాలను ఈనెల 16వ తేదీన ప్రత్యేకంగా నిర్వహించి జిఎస్‌టి బిల్లుపై చర్చించనున్నట్లు రాష్ట్ర శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. శనివారం తిరుమలకు చేరుకున్న ఆయన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ జిఎస్‌టి బిల్లుపై ప్రత్యేకంగా చర్చించడానికే ఈనెల 16న శాసనసభ సమావేశమవుతున్నట్లు చెప్పారు.