ఆంధ్రప్రదేశ్
రైతులపై జగన్వి మొసలి కన్నీళ్లు: కాలువ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 May 2017
విజయవాడ, మే 16: రైతు సమస్యపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శాసనసభకు వైసిపి విలువ ఇవ్వడం లేదని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తోందని విమర్శించారు. జీఎస్టీపై చర్చ జరిపి విలువైన సూచనలు చేస్తే బాగుంటుందని, రైతుల సమస్యలపై వైసిపి రాజకీయం చేస్తోందని ఆరోపించారు.