ఆంధ్రప్రదేశ్‌

మంత్రి కాలవ ఆధ్వర్యంలో 23న వరుణయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుణయాగం ఈనెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
గణపతిపూజ, లఘు పుణ్యాహవచనం, కలశారాధన, నవచండీ పారాయణం, నవ నవకన్యక పూజ, చండీయాగం, 24వ తేదీన బెంగుళూరుకు చెందిన ద్వారక బదరిక ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యానారాయణతీర్ధ స్వామి ఆధ్వర్యంలో గంగపూజ, వరుణ జపం, 100 కలశాలలో ఉరేగింపు, మహా పవమాన హోమం, సుదర్శన హోమం, పూర్ణాహుతి, బలిహరణం అన్న సంతర్పణ, రుద్రాభిషేకం జరగనున్నాయి.