ఆంధ్రప్రదేశ్‌

చర్చలు సఫలం: నేటి ఆందోళన వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: బదిలీల తీరుపై ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘ నేతలతో గురువారం రాత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయ. ప్రధానంగా వెబ్ కౌనె్సలింగ్ రద్దుకు మంత్రి అంగీకరించారు. దీంతో శుక్రవారం తలపెట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు విరమించుకున్నాయ. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన చర్చలు 12 గంటల వరకు కొనసాగాయ.