ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా నాలుగు ప్రత్యేక ఏసిబి కోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 20: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రత్యేక ఏసిబి న్యాయస్థానాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు తదితర చోట్ల నూతనంగా నాలుగు ప్రత్యేక ఏసిబి కోర్టులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. హైకోర్టు సూచనల మేరకు నాలుగు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా కేసులు త్వరితగతిన విచారణ జరిగే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.