ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ ఆర్ రెడ్డప్పరెడ్డి పదవీకాలం ఈ ఏడాది మే 27తో ముగిసింది. దీంతో ఏర్పడ్డ ఖాళీల్లో పి రామసుబ్బారెడ్డి, ఎన్‌ఎండి ఫరూఖ్‌లను నామినేట్ చేశారు.