ఆంధ్రప్రదేశ్
సిఎం అభినందనలు.. రూ. 10 లక్షల ప్రోత్సాహకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 September 2017
విజయవాడ: స్కేటింగ్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన తిరుపతి బాలుడు జి.దేవిశ్రీ ప్రసాద్ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రోత్సాహకంగా రూ.10 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు. స్కేటింగ్లో మరింత రాణించేందుకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో స్కేటింగ్ ట్రాక్ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్నారు. ఒలింపిక్ పోటీల్లో స్కేటింగ్ అంశంలో బంగారు పతకం సాధిస్తానని దేవిశ్రీ ప్రసాద్ చెప్పగా, అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్న ముఖ్యమంత్రి అతను తన లక్ష్యాన్ని సాధించేంత వరకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని ప్రకటించారు.